Pages


Showing posts with label Vrat. Show all posts
Showing posts with label Vrat. Show all posts

Lord Vaibhava Lakshmi Vratham

Vaibhava Lakshmi Vratham
Vaibhava Lakshmi Vratham
Vaibhava Lakshmi Vratha Vidhanam, How to Perform Vaibhav Lakshmi Vrat?, Vaibhava Lakshmi Puja, Vaibhav Laxmi Vrat

వైభవలక్ష్మి వ్రతం
Vaibhava Lakshmi Vratham

ముందుగా కలశముపై గిన్నెలో ఉంచిన శ్రీ వైభవలక్ష్మి దేవి యొక్క స్వర్ణ ప్రతిమనుగాని, వెండి ప్రతిమనుగాని లేదా ఏదైనా ప్రస్తుతము చలామణి లో వున్న నాణెమును గాని శుద్ధిచేసి అందులో వుంచవలెను.

ప్రాణ ప్రతిష్ట:
ఓం అస్యశ్రీ ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మా విష్ణు మహేశ్వరా ఋషయః ఋగ్యజుర్సామా ధార్వాణి చందాసి ప్రాణః శక్తి, పరాదేవతా, హ్రాం బీజం, హ్రీం శక్తి , క్రోం కీలకం, శ్రీ వైభవలక్ష్మి ప్రాణ ప్రతిష్టాపనే వినియోగః,
అంగన్యాసము:
హ్రాం అంగుష్టాభ్యాం నమః
హ్రీం తర్జనీభ్యాం నమః
హ్రూం మధ్యమాభ్యాం నమః
హ్రైం అనామికాభ్యాం నమః
హ్రౌం కనిష్టికాభ్యాం నమః
హ్రః కరతలకర పృష్టాభ్యాం నమః

హృదయన్యాసం:
హ్రాం హృదయాయ నమః
హ్రీం శిరసే నమః
హ్రూం శిఖాయై వషట్
హ్రైం కవచాయహుం
హ్రౌం నేత్రత్రయాయ వౌషట్
హ్రః అస్త్రాయఫట్
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భందః
ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం ళం క్షం శ్రీ వైభవలక్ష్మి ప్రాణ ఇహప్రాణ, ఓం ఆం హ్రీం క్రోం శ్రీ వైభవలక్ష్మి సర్వేంద్రియ వాజ్మనశ్చక్షు శ్రోత్రజిహ్వఘ్రాణ, కరచరణాదిభి ఇహైవాగాచ్చ.
ఓం అసునీతే పునరస్మాసుచక్షు పునః ప్రాణ మిహనో దేహిభోగం | జోక్పశ్యేమ సూర్యముచ్చారంతా మనుమతే మ్రుడయానస్వస్తి| అమృతంవై ప్రాణా అమృతమాపః ప్రాణానేవయదా స్థాన ముపహ్వాయతే, సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం శ్రీ వైభవలక్ష్మిమ్ ఆవాహయామి, స్థాపయామి, పూజయామి.

ధ్యానం:
శ్లో: పద్మాంగీ పద్మజా పద్మా పద్మేషి పద్మవాసినీ,
పద్మపాత్ర విశాలాక్షి పాతుమాం శ్రీ రామా సదా.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః ధ్యానం సమర్పయామి.

ఆవాహనం:
శ్లో: సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్తలాలయే ,
ఆవాహయామి దేవీత్వాం సుప్రీతాభవ సర్వదా.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః ఆవాహయామి.

ఆసనం:
శ్లో: ఏహి దేవి గృహాణేదం రత్నసింహాసనం శుభం,
చంద్రకాంత మణిస్థంభ సౌవర్ణం సర్వసుందరం.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి.

పాద్యం:
శ్లో: ఈశాది దేవ సంసేవ్యే భవే పాద్యం శుభప్రదే,
గంగాది సరితానీతం సంగృహాణ సురేశ్వరీ.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం:
శ్లో: వాణీంద్రాణీ ముఖాసేవ్యే దేవదేవేశ వందితే,
గృహాణఅర్ఘ్యం మయాదత్తం విష్ణు పత్నీ నమోస్తుతే.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయం:
శ్లో: శ్రీ మూర్తిశ్రితమందారే సర్వభాక్తాభి వందితే,
గృహాణ ఆచమనీయం దేవీ మయా దత్తం మహేశ్వరి.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

పంచామృత స్నానం:
ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమవ్రుష్ణ్య మ్భ, భవా వాజస్య సంగథే. (పాలు)
ఓం దధి క్రావ్ణో అకారి షం జిష్ణోర శ్వ స్య వాజినః సురభి నో ముఖా కరత్ప్ర ణ ఆయోగ్గ్ షి తారి షత్. (పెరుగు)
ఓం శుక్రమసి, జ్యోతిరసి, తెజోసి దేవోవస్వితాత్పునః, త్వచ్చిద్రేనా పవిత్రేనా వసో సూర్యస్య రశ్మిభి. (నెయ్యి)
ఓం మధువాతా ఋతాయతే మధుక్ష రన్తి సివ్దవః మాద్వీర్న స్సన్త్వో షధీః,
మధునక్త ముతో మధుమత్పార్థి వగ్గ్ రజః మధుద్యౌ రన్తు నః పితా
మధుమాన్నో వన స్పతిర్మధుమాం అస్తు సూర్యః మాధ్వి ర్గావో భవస్తు వః. (తేనే)
ఓం స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహావేతునామ్నే,
స్వాదుమిత్రాయ వరునాయ వాయవే, బృహస్పతయే మధుమాగుం అదాభ్యః (పంచదార)
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి.

శుద్దోదక స్నానం:
శ్లో: హత్యాది పాపశమనే హరిదశ్వాది వందితే,
సువర్ణ కలాశానీతే శీతై స్నాహి శుభై ర్జలై.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః శుద్దోదక స్నానం సమర్పయామి.

వస్త్రం:
శ్లో: సకారారూపి సర్వేశీ సర్వహన్త్రీ , సనాతనీ,
సౌవర్ణాచల సంయుక్తం వస్త్రయుగ్మం చ ధారయ.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమఃవస్త్రయుగ్మం సమర్పయామి.

ఆభరణాదికం:
శ్లో: కకారాఖ్యే కమలాఖ్యే కామితార్ధ ప్రదాయిని,
భూషణాని స్వీకురుష్వ మయాదట్టాని హి రమే.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః సమస్త దివ్యాభరణాని సమర్పయామి.

గంధం:
శ్లో: కర్పూరాగరు సంయుక్తం, కస్తూరి రోచనాన్వితం.
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతాం.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః శ్రీ గంధం సమర్పయామి.

కిరీటం:
శ్లో: విష్ణుపత్ని విశ్వరాజ్ఞి లయస్తిత్యుద్భావేశ్వరి
సువర్ణా అక్షతాన్ దేవి గృహాణ కరుణాకరి.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః నవరత్న ఖచిత కిరీటాదికాన్ సమర్పయామి.

అక్షతాన్:
శ్లో: అక్షతాన్ దవలాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యాతా మబ్ది పుత్రికే.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి.

పుష్ప సమర్పణ:
శ్లో: క్షీర సాగర సంభూతం ఇందిరా మిందుసోదరి,
కుందమందార పుష్పాదీన్ గృహాణ జగదీశ్వరి.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః పుష్పాంజలీం సమర్పయామి.

అధాంగ పూజ:
ఓం చంచలాయై నమః - పాదౌ పూజయామి
ఓం చపలాయై నమః - జానునీ పూజయామి
ఓం పీతాంబరధరాయై నమః - ఊరూం పూజయామి
ఓం కమలవాసిన్యై నమః - కటిం పూజయామి
ఓం పద్మాలయాయై నమః - నాభిం పూజయామి
ఓం మదనమాత్రే నమః - స్తనౌ పూజయామి
ఓం లలితాయై నమః - భుజాన్ పూజయామి
ఓం కంభుకంట్ట్యై నమః - కన్ట్టం పూజయామి
ఓం సుముఖాయై నమః - ముఖం పూజయామి
ఓం శ్రియై నమః - ఓష్టౌ పూజయామి
ఓం సునాసికాయై నమః - నాసికాం పూజయామి
ఓం సునేత్ర్యై నమః - నేత్రే పూజయామి
ఓం రమాయై నమః - కర్ణౌ పూజయామి
ఓం కమలాలయాయై నమః - శిరః పూజయామి
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః - సర్వాణ్యంగాని పూజయామి.

శ్రీ వైభవలక్ష్మిదెవి అష్ట్తోత్తర శతనామావళి
Vibhava Lakshmi Astottara Shata Namavali

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహిత ప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం సుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్త్యై నమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై ది నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః
ఓం బుద్ద్యై నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోఖాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలాయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మక్ష్యై నమః
ఓం పద్మ సుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభ ప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం సివకర్త్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయ నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్త్యై నమః
ఓం సిద్ద్యై నమః
ఓం స్త్ర్యైణ సౌమ్యాయై నమః
ఓం సుభప్రదాయై నమః
ఓం నృపవేశ్యగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం అసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగలాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్యద్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః
శ్రీ వైభవలక్ష్మిదెవ్యై నమః

ధూపం:
శ్లో: క్షీరోత్తుంగా తరంగజే శ్రీ విష్ణు వక్షస్థల స్థితే
ధూపం గృహాణ కమలే పాపం నాశయ పాహిమాం.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః దూపమాఘ్రాపయామి.

దీపం:
శ్లో: సర్వలోక ప్రాణరూప జగదైక ప్రకాశిక
దీపం గృహాణ దేవేశి భక్త్యా ప్రజ్వలితం మయా.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః దీపం దర్శయామి.

నైవేద్యం:
శ్లో; సర్వాతిషయ సర్వాంగ సౌందర్యా లబ్ద విభ్రమే
కాలేకల్పిత నైవేద్యం త్వం గృహాణ మయార్పితం.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం:
శ్లో: రాగినీ రాగకృతు రాగేషి రాగాలోలుపే
త్వంగ్రుహాణ మహాదేవి తాంబూలం వక్త్రరాగిణి
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం:
శ్లో: శుద్ధ జ్యోతి మోక్షజ్యోతి పరంజ్యోతీ పరాత్మికే పరం జ్యోతీ
నీరాజనం గృహాణేదం పరంజ్యోతి శుభప్రదం.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః నీరాజనం సమర్పయామి.

మంత్రపుష్పం:
శ్లో: సర్వమంత్రప్రదే దేవి సర్వ మంత్రాన్తరాత్మికే
పంత్రపుశ్పం గృహాణేదం సర్వమంత్ర నిమంత్రిణం .
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః పంత్రపుశ్పం సమర్పయామి.

ప్రదక్షిణం:
శ్లో: కామరూపి కామదాయి సర్వలోకైక కామనే,
పరిభ్రామిత సర్వాందే స్వీకురుష్వ ప్రదక్షిణాన్.
ఓం శ్రీ వైభవలక్ష్మి దేవ్యై నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
అనేనా సమయాకృత షోడశోపచార పూజానేన భగవతీ సర్వాత్మికా శ్రీ వైభవలక్ష్మి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు.

శ్రీ వైభవలక్ష్మి వాయనదానము: (Vaibahava Lakshmi Vayana Danam)

ఇచ్చేవారు : ఇందిరా ప్రతిగృహ్ణాతు
పుచ్చుకునేవారు : ఇందిరావై దదాతిచ
ఇద్దరు : ఇందిరాతారకోభాభ్యా ఇందిరాయై నమోనమః
ఇచ్చేవారు : ఇస్తినమ్మవాయణం
పుచ్చుకునేవారు : పుచ్చుకున్తినమ్మ వాయనం
వాయనమిచ్చినవారు, పుచ్చుకున్నవారికి నమస్కరించాలి.

శ్రీ వైభవలక్ష్మి వ్రత కథ (Story of Vibhava Lakshmi Vrat)

పూర్వమోకప్పుడు కైలాసంలో పార్వతీదేవి, పరమేశ్వరుని చూసి, "ఓ ప్రాననాదా! భూలోకంలో మానవులందరూ ధనార్జనకోసం ఎడతెరపి లేని శ్రమలను భావిస్తూనే వున్నారు. అయినా వారిలో అతికొద్దిమంది మాత్రమె ఐశ్వర్య వంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణమేమిటి?" అని, అడుగగా, సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి - "దేవీ! సర్వమూ వైభవలక్ష్మిదెవి దయనుబట్టి వుంటుంది. శాస్త సంపదలకూ, ధనధాన్యాదులకు ఆవిడే అధిదేవత, కాబట్టి, ఎవరయితే ఈ సత్యాన్ని గ్రుతించి - ఆ వైభవలక్ష్మియన్దు, భక్తి కలిగి సదా ఆమెను ఆరాదిస్తుంటారో ఆవైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూఉంటారో వారిపట్ల మాత్రమె ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరిమ్పబడతాయి.

అలా ఆమె దయకు పాత్రులైన వాళ్లుమాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభావాలనూ సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి, అంట తమ స్వయం కృషేయని ఐర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని యీసడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అగుచుంది. కాబట్టి, ఎవరైతే ధనవంతులు కావాలనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరిన్చాలు. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరిసంపదలతో, రాజవైభావాలతో తులతూగుతారు." అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి ఓ ప్రభూ! ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహాత్యమేమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి. అని వేడగా, ఆ పరమేశ్వరుడు మరల ఈవిధముగా చెప్పసాగాడు. ఓ దేవీ! అత్యంత పున్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పెదను శ్రద్దగా వినుము అని ఈ విధముగా చెప్పసాగెను.

 పూర్వము ఒకప్పుడు బృగుమహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సుచేసేను. అందుకు ఆ అమ్మ సంతసించి ఆ మునికి ప్రత్యక్ష మయ్యి ఏమి వరముకావాలో కోర్కోమనేను. అప్పుడు బృగుమహర్షి ఆమెకు నమస్కరించి "ఓ తల్లీ ఈ ప్రపంచము మొత్తము మూడు ముఖ్య అవసరములు శక్తి, యుక్తి, భుక్తి అను వాటి

పైననే నడుస్తోంది. మహామయయైన నీ శక్తి కళ పార్వతియై పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవిమ్పబడుతోంది. నీ విద్యాకళ సరస్వతి యై బ్రహ్మతో మసలుతుంది. ఇక స్థితి కారకమైన నీయొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు " అని కోరెను. ఆ తల్లి అతనికోర్కెను మన్నించెను. తత్ఫలముగానే పరాశాక్తియోక్క సంపత్కల బ్రుగువుకు వైభవలక్ష్మిగా అవతరించినది. బృగువు ఆమెను విష్ణువుకు ఇచ్చి వేవాహము జరిపించినాడు. శ్రీ హరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ యెనలేని సంపదలను, వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కాని ఐశ్వర్య మత్తతతో ఇంద్రుడు చేసిన ఒకానోకచోట దోశానికిగాను దూర్వాసుడు ఇచ్చిన శాపంకారణంగా - ఆ వైభవలక్ష్మి సాగత అయి పోయినది .

ఇంద్రుడు దరిద్రపీడుతుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్యా విరహ తప్తుడైన విశ్నువుకూడా, ఆలోచించి - లక్ష్మిమయమైన క్షీరసాగరాన్ని మదిన్చాడంవల్లనే పునః కలుగుతుందని చెప్పాడు. ఆ కారణంగా దేవాసురులు - మందరగిరిని కవ్వంగాను, 'వాసుకి' అనే మహా సర్పాన్ని కవ్వపుత్రాతిగాను అమర్చి - క్షీరసాగరాన్ని మధించగా - వైభవలక్ష్మి పునః ఆ సముద్రంనుంచి ఆఅవిర్భవిన్చి లోకాలను కరుణించింది. ఆ సమయములో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్ధనలను మన్నించి ఆ తల్లి ఎనమిది మూర్తులుగా భాసించింది. ఆ ఎనమిది మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ ఎనమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మిదెవి. ఆమెనే ఐశ్వర్య లక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు.

సర్వ ఐశ్వర్య ప్రదాయినిఅగు ఈ తల్లి మహాభిమాని, ఆమెయందు కొంచేముకూడా అపచారము జరిగిన మన్నించాడు. అందుకు ఉదాహరణ చెబుతాను విను, పూర్వం త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులు అందరు కలిసి లక్ష్మిదెవి తండ్రి అయిన బ్రుగువును నిర్దేశించినారు. తత్కారణంగా భ్రుగువు ముందుగా సత్యలోకానికి వెళ్లి న భ్రుగువుకి, అక్కడ అవమానము ఎదురౌతుంది. తనరాకను పట్టించుకోనందుకు ఆ మహర్షి బ్రహ్మ దేవుని శపించి కైలాసానికి వేల్లుతాడు. అక్కడకూడా పార్వతీ పరమేశ్వరులు అతని రాకను గమనించకుండా ఎమిఎరుగానివారి వలెననే సరస సల్లాపములలో మునిగి వుండిరి, అది చూసిన భ్రుగువు పట్టరానికోపముతో అక్కడనుండి వైకున్టమునకు చేరాడు. ఇక్కడ లక్ష్మే నారాయణలు ఇద్దరు పాచికలాటలో ఉండి పోయి భ్రుగువును గమనించలేదు. అందుకు ఆ మహర్షి పట్టరానికోపముతో విష్ణువుయొక్క వక్షస్తలముపైన తన్నాడు. అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతముగా భ్రుగువును ఆరాధించి, ఆయనను శాంతపరచి పంపివేశాడు. కాని అన్డునిమిత్తమై ఆ లక్ష్మిదెవి అలిగినది. తన నివాస స్థానమైన విష్ణు వక్షస్తలాన్ని తన్నిన భ్రుగువును శిక్షించకుండా వదిలిన శ్రీహరిమీద కూడా అలిగి వైకుంటాన్ని వదిలిపెట్టి వెళ్ళింది. ఆవిధంగా వైకున్టమును వదిలి భక్తులమీద ప్రేమతో భూలోకమునకు విచ్చేసి కొల్హాపురము నందు ఉండెను.

ఓ ప్రార్వతీ! భక్త సులభ, అత్యంత కరుణామయీ అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెబుతాను వినుము.



చాలాకాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్కా చెల్లెళ్ళు వుండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఉన్న ఊరిలోనే వున్నతవంశ సంజాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగినవి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు వివిధ వృత్తులద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లెవారు. కాని, రానురాను వారిలో అహంకారము తలెత్తింది. దైవచింతన తగ్గింది, శ్రీ వైభవలక్ష్మి దేవి అనుగ్రహాన్ని విస్మరించి అంటా తమ ప్రయోజకత్వమే అనుకున్నారు.

మహాపండితుడైన శీల భర్తకు తన పాండిత్యం వల్లనే ప్రపంచం తనని గౌరవిస్తోందనే భావన కలిగింది. "ఇందులో వైభవలక్ష్మి దయఎముంది" నానోట్లో విద్య ఉంది, ఎంతగోప్పవాల్లయినా నాకు డబ్బులిచ్చి సంమానించక ఏం చేస్తారు? అని భావించాడు. ఎంతటి ధనవంతులైన తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు. అందుకు ఆ వైభవలక్ష్మి దేవి కోపగించి అతనికి తగిన గుణపాటం చెప్పదలంచింది. అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువలేకుండా పోయింది. సంపాదించిన ధనం అంతయు ఖర్చు అయిపొయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలాడు. అతని దారిద్ర్యాన్ని చూసి సమాజం అతనిని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలిదప్పులతో అలమతిన్చాసాగారు.

రాజాస్థానంలో ఉపదళాదిపతి వుండే సుశీల భర్త, ఒకానొక యుద్దంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి, అహంకారముతో తనబలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకి తన బలమే కారణం అని భ్రమించాడు. అందుకు ధన లక్ష్మి ప్రమేయము యెమిలెదుఅని అనుకున్నాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది. అంతటితో అతడిలో సద్బుద్ధి నశించింది. అనుకోని వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజుని ఆఅశ్రయిన్చి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి, తనను కాపాడమని రాజుని వేడుకుంటాడు. వెంటనే రాజు తన సేనల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు. ఆ రాజభటులు అతడిని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానములో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటిని స్వాధీనం చేసుకొని అతడిని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైంది.

వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహముకన్న తన తెలివితేటలే వ్యాపారములో ముఖ్యమని తన పెట్టుబడితో మాటకారి తనంతో మాత్రమె సంపాదిన్చాగాలిగాను. అంతేగాని సంపాదించిన దంతా దైవానుగ్రహమువలననే అనుకోవడం మూర్ఖత్వమని భావించాడు. ఆటను దైవారాధనలు అన్నియు మానివేశాడు. అతని తలపోగారువలన సాతివ్యాపారులు అతడికి సహకరించాదము మానివేశారు. అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గుతుంది. అంతటితో అతని కుటుంబము దారిద్ర్యములో మునుగుతుంది.

ఇక చివరిదైన విశాల భర్త మంచివాదేగాని, అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలేగాని పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడము దేనికి అనుకున్నాడు. అందువల్ల చెడుమిత్రులవల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనతా హారతి కర్పూరంవలె కరిగిపోయింది. చివరకు అతడు దరిద్రుడై పోయాడు. ఋణదాతల పీడా, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్ఘుడుగా మారతాడు. తరచూ విశాలను హింసిస్తూ ఉండేవాడు.

అయినా ఆ నలుగురు అక్క చెల్లెళ్ళు మాత్రం ఎదోకనాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మి దేవి తమను అనుగ్రహిస్తుందని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవమును కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు వుండినా ఫర్వాలేదు. తమ బిడ్డలకయినా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదేపదే ఆ లక్ష్మేదెవిని ప్రార్ధించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయగాలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్ధిస్తున్న శుభ సందర్భములో ఆ వైభవలక్ష్మి దేవి ఒక వృద్ద స్త్రీ రూపంలో వచ్చి వారిని పలుకరించి ఇలా చెప్పా సాగింది.
"పిల్లలూ! మీ భక్తి ప్రప్త్తుల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతిత్వరితంగా సిద్దిన్చే మార్గం చెబుతాను, తక్షణమే మీ అక్కాచెల్లెళ్లు నలుగురూ మీ మీ ఇళ్ళల్లో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చెయ్యండి.

అవ్వ చెప్పిందంతా విన్న అక్కాచెల్లెళ్లు, అత్యంత సంతుష్ట హృదయులై ఓ అవ్వా ఇంతకూ ఈ వ్రతాన్ని ఏవిధంగా చెయ్యాలి. ప్రస్తుతము మేము దారిద్ర్యములో వున్నాముగదా! ఆ వ్రతానికి యెంత ఖర్చు అవుతుంది? అని ప్రశించినారు. అందుకా వృద్ద మాత చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది.

ఓ అమ్మాయిలూ! ఇదేమి ఖర్చుతో కూడిన పనికాదు. ఎప్పుడైనా సరే నాలుగు లేక ఆరు లేక ఎనమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారములుగాని, శుక్రవారములుగాని ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసే వాళ్ళు, తాము మ్రోక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారమునాటి మరునాడు వచ్చే శుక్రవారమునాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారములు చేసుకొనే వారు ఆఖరి శుక్రవారమునాడే ఉద్యాపన చేసుకోవాలి.

ముందుగా మీకు తోచిన గురువారము లేదా శుక్రవారమునాడు గాని ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలన్తుపోసుకొని "అమ్మ వైభవలక్ష్మి దేవి ఈ రోజు మొదలు ఇన్ని గురువారములు లేదా శుక్రవారములు నీ వ్రతాన్ని ఆచరిన్స్తాను నాకు తగిన శక్తిని ప్రసాదించు, నేను చేసే ఈ వ్రతంతో సంత్రుప్తురాలువై నా కోరికలను నెరవేర్చు" అని మ్రోక్కుకోవాలి. ఆ రోజంతా వుపాసముంది ఆ సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచీ శుబ్రతలూ సదాచార పాలనము ముఖ్యము.

ఏ ఇంటిలో వారయితే అతిధి అభ్యాగతులకు దాసులవలే ఉంది, వారి పాదములను కడిగి, ఆ తీర్ధం శిరస్సున చల్లుకొని, తమకన్నా ముందుగా వారి భోజనాదులు ఏర్పరచి, సేవాదులు చేస్తుంటారో, ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో, ఏ యింత పిత్రుదేవతలూ దేవతలూ సదా ఆచరిమ్పబడుతూ ఉంటారో, ఏ ఇంటి వారు పరులపట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరియై, నిత్య సంతోశిగా వుంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మి దేవి స్థిరంగా వుంటుంది.

పూజా విధానము: (Vibhav Lakshmi Pooja Vidhanam)

పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తరువాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుబ్రంగా అలికి పంచావర్నములతో గాని లేదా బియ్యపుపిండితో గాని అష్టదల పద్మాలు మొదలైన ముగ్గులను బెట్టి దాని మీద నూతన వస్త్రం చతురశ్రంగా పరచి, ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి, దానిమీద బంగారు, వెండి, రాగి చెంబును కలషంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా మామిదిఆకులుగాని వుంచి వాటిమీద కొబ్బరికాయను, దానిమీద ఒక రావికలగుద్దను పెట్టి, ఆ మీదుట ఒక యెర్రని పువ్వును పాత్రలో వుంచి, అందులో ఒక బంగారు, వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేనివాళ్ళు ఆ సమయానికి చలామణిలో వున్న నాణెమును ఉంచాలి. నేటితో దీపాన్ని వెలిగించి, అగరువత్తులతో ధూపం వెయ్యాలి.

అమ్మాయిలూ! అమ్మవారికి లక్ష్మిగణపతి అన్నా శ్రీ చక్రమన్నా చాలా ఇష్టము. కాబట్టి, ముందుగా లక్ష్మిగణపతిని , శ్రీ చక్రాన్ని పూజించి, అనంతరమే వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్ధాన్ని నివేదన చెయ్యాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపుకోమ్ములను వుంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్ధము చెయ్యలేనివారు బెల్లం పటికబెల్లం, పంచదార అయినా నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజానంతరము బంగారు, వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్ళను సంతానాన్ని కోరుకొనేవారు మామిడిచెట్టు మొదట్లోను, సౌభాగ్యాన్ని కోరుకొనేవారు తులసి చెట్టు మొదలులోను, అనుకూల దాంపత్యాన్ని కోరుకొనేవారు మల్లె మొదలైన పువ్వుల చెట్ల మొదట పూయాలి. కేవలం ధనాకాంక్షులైన వారు ఆ నీటిని తాము మాత్రమె స్వీకరించాలి. మండపం మీది బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి. ఇలా వ్రతాన్ని ఆచరిన్చాదముద్వారా నిరుద్యోగులు వుద్యోగావంతులవుతారు, అవివాహితులకు వివాహము జరుగుతుంది, దరిద్రులు ధనవంతులవుతారు. ఏయే కోరికలుంటే ఆ ఆ కోరికలు నెరవేరుతాయి. అని ముగించిండా వృద్ద మాత.

తక్షణమే ఆ అక్కాచెల్లెళ్లు నలుగురూ వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారములపాటు ఆ వ్రతాన్ని మ్రోక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ఆరంభించారు. నలుగురు కడుపేద వాళ్ళయి వున్దతముచేత నలుగురు కూడా రాగి కలశమును వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణాన్ని వుంచి పూజించింది. సుశీల రూపాయి నానాన్నే వుంచి పూజించింది. గుణశీల తన ఇంట వున్న వెండి నాణాన్ని వుంచి పూజించింది. చివరిది అయిన విశాల తన ముక్కేరను వుంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏయే రూపాలలో ఆరాదిన్చిననూ వారి హృదయంగత భక్తి భావాలనే ప్రదానన్మ్గా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మి దేవి.

వారు వ్రతము ప్రారంభించిన అతికొద్ది సమయములోనే శీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యము పొంది అందరిచే గౌరవించబడి, తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లబించాయి. తద్వారా వారు వున్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితముగా వారి రాజ్యానికొక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ద నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్టుడైన, సుశీల భర్తను విడుదల చేసి, అతనినే దలపటిగా అభిషేకించి యుద్దానికి పంపక తప్పలేదు. ఆ యుద్దంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతనిని గత నేరాలన్నీ మన్నిమ్పబడి, దలపటిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది.

ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పులవలన కొన్ని ప్రత్యేకమైన దినుసుల ఎగుమతి దిగుమతి విషయములో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతనినే ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది.

ఇక చివరిదైన విశాల వ్రతారంభం చయగానే అమ్మవారి దయవలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనములన్నియు ఒకదాని తరువాత ఒకటిగా అన్నింటిని వదిలి వేసినాడు. తన కుటుంబము పట్ల ఏంటో శ్రద్ధ కనబరచినాడు. వారి కుటుంబము కూడా పూర్వముగానే సుఖసంతోశాములతో జీవించసాగింది.

కాబట్టి స్త్రీలుగాని, పురుషులుగాని, ఆబాలగోపాలమేవారు తనను పూజించినా సరే, తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోర్కెలను నేరవేర్చును.

శ్రీ వైభవ లక్ష్మి వ్రత కథ సమాప్తం.

Lord Katyayani Vratham

Katyayani Vratam, Kaatyayani Vrat Vidhan, Katyayani Pooja Vidhanam, How to Perform Katyayani Vrat?  Dhanurmasa Kathyayani Vratham

కాత్యాయని వ్రతం

ముందుగా గణపతి పూజ చేసుకొని, తరువాత మండపముపై వున్న కలశముపైన ఒక పుష్పం తీసుకొని ఈ క్రింది మంత్రము చెప్పుతూ కాత్యాయని దేవిని కలశమందు ఆవాహన చేయవలెను.
"అస్మిన్ కలశే సమస్త తీర్దాదివం వారున మావాహయామి" అని పుష్పం వుంచి మరల పుష్పం తీసుకొని
శ్లో: అస్మిన్ కలశోపరి సాంబ సదాశివ సహిత కాత్యాయనీం
మహా గౌరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి.
కలశము ముందు పుష్పమునువుంచి ఈశ్వరుని ఎడమతొడపై కాత్యాయని దేవి కూర్చున్నట్లుగా భావించి నమస్కరించవలెను.

ధ్యానం:

శ్లో: ధ్యాయామి దేవీం సకలార్ధధాత్రీంచతుర్భుజం కుంకుం రాగాశోనాం
ఈశాన వామాంక నివాసినీం శ్రీ కాత్యాయనీం త్వాం శరణం ప్రపద్యే.
కాత్యాయని మహాదేవి శంకరార్ధ స్వరూపిణి
కల్యాణం కురుమే దేవి శివశక్తి నమోస్తుతే .
శ్రీ కాత్యాయని దేవ్యై నమః ధ్యానం సమర్పయామి. ఎర్రటిపుష్పం అమ్మవారి ముందు వుంచవలెను.

ఆవాహనం:

శ్లో: సర్వదోష ప్రశమని సర్వాలంకార సంయుటే
యావత్వాం పూజయిష్యామి తావత్వాం సుస్తిరాభవ.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః ఆవాహయామి.

రత్న సింహాసనం:

శ్లో: భౌమవారే ప్రియే దేవి కుజదోష నివారణి,
స్కందమాత్రే స్వర్ణ రత్నమననం ప్రతిగృహ్యాతాం.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి.

పాద్యము:

శ్లో: గంగాది సరస్వతీర్ధైశ్చ శోభితం చ సువాసితం,
పాద్యం గృహాణ వరదే హోవ్రి కళ్యాణ కారినీం.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి.
పుష్పముతో నీళ్ళు చల్లవలెను.

అర్ఘ్యము:

శ్లో: శుద్దోదకం సువిమలం గంధ పుష్పాది మిశ్రితం,
అర్ఘ్యం దాస్యామితే దేవీ గృహ్యాతాం శివవల్లభే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయం:

శ్లో: సువర్ణ కలశానీతం చందనాగరు సంయుక్తం
గృహాణ ఆచమనీయం దేవి మయాదత్తం శుభప్రదే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి.

స్నానం:

శ్లో: గంగా గోదావరి దివ్యై తీర్డైశ్చ మిళితం శుభం
శుద్దోదక స్నానమిదం గృహాణ పరమేశ్వరి.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః శుద్దోదక స్నానం సమర్పయామి.

వస్త్రం:

శ్లో: సురార్చితాంఘ్రే యుగళే దుకూల వాసనా ప్రియే,
రక్త వస్త్ర ద్వయం దేవి గృహ్యాతాం సురపూజితే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

మాంగళ్యం:

శ్లో: తప్తహేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం
మయా సమర్పితం దేవి గృహ్యాతాం శివ వల్లభే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః మంగళ ప్రద మాంగళ్యం సమర్పయామి.

ఆభరణములు:

శ్లో: సువర్ణ భూషణా దేవి నవరత్న మయానిచ
సమర్పయామి హి దేవి స్వీ కురుష్వ శుభప్రదే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః సర్వాభరణాను సమర్పయామి.

గంధము:

శ్లో: కర్పూరాగరు కస్తూరి రోచనాది సుసంయుతం,
గంధం దాస్యామి శుభాగే స్వీ కురుష్వ శుభప్రదే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః గంధం సర్పయామి.

అక్షతలు:

శ్లో: అక్షతాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్
గోఘ్రుతాక్తాన్ రక్త వర్ణాన్ స్వీ కురుష్వ మహేశ్వరి.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి.

పుష్పములు:

శ్లో: మందారై కరవీరైశ్చ పాటలైశ్చ సుశోభనై
పుష్పైస్త్వాం పూజయిష్యామి దేవి కాత్యాయనీ శివే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః పుష్పై పూజయామి.

నమః అన్న తరువాత ఎర్రటి పుష్పములతో, పసుపు, కుంకుమలతో అమ్మ వారిని పూజింపవలెను.

అధాంగ పూజ:

ఉమాయై నమః - పాదౌ పూజయామి
పార్వత్యై నమః - జానునీ పూజయామి
జగన్మాత్రే నమః - ఊరూ పూజయామి
జగత్ప్రతిష్టాయై నమః - కటిం పూజయామి
మూల ప్రకృత్యై నమః - నాభిం పూజయామి
అమ్బికాయై నమః - ఉదరం పూజయామి
అన్నపూర్ణాయై నమః - స్థనౌ పూజయామి
శివ సుందర్యై నమః - వక్షస్థలం పూజయామి
మహా బలాయై నమః - బాహూన్ పూజయామి
గౌర్యై నమః - జంఘే పూజయామి
శ్రీ పాడాయి నమః - హస్తాన్ పూజయామి
కంభు కంట్యై నమః - కంటం పూజయామి
బ్రహ్మ విద్యాయై నమః - జిహ్వం పూజయామి
శాంకర్యై నమః - ముఖం పూజయామి
శివాయై నమః - నేత్రే పూజయామి
రుద్రాన్యై నమః - కర్ణౌ పూజయామి
సర్వంన్గాలాయై నమః - లలాటం పూజయామి
సర్వేశ్వర్యై నమః - శిరః పూజయామి
మంగళ గౌర్యై నమః - సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ కాత్యాయని దేవ్యై నమః అష్ట్తోత్తర శతనామావళి

ఓం గౌర్యై నమః
ఓం గిరిజాతనుభావాయై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం వీరభద్ర ప్రసువే నమః
ఓం విశ్వరూపిన్యై నమః
ఓం కష్ట దారిద్రషమన్యై నమః
ఓం శామ్భావ్యై నమః
ఓం బాలాయై నమః
ఓం భాద్రదాయిన్యై నమః
ఓం సర్వ మంగలాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మంత్రారాధ్యై నమః
ఓం హేమాద్రిజాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం నారాయణంశాజాయై నమః
ఓం నిరీశాయై నమః
ఓం అమ్బికాయై నమః
ఓం ముని సంసేవ్యాయై నమః
ఓం మేనకాత్మజాయై నమః
ఓం కన్యకాయై నమః
ఓం కలిదోష నివారిన్యై నమః
ఓం గణేశ జనన్యై నమః
ఓం గుహామ్బికాయై నమః
ఓం గంగాధర కుతుమ్బిన్యై నమః
ఓం విశ్వా వ్యాపిన్యై నమః
ఓం అష్టమూర్తాత్మికాయై నమః
ఓం శివాయై నమః
ఓం శాంకర్యై నమః
ఓం భావాన్యై నమః
ఓం మాంగల్య దాయిన్యై నమః
ఓం మంజు భాశిన్యై నమః
మహా మాయాయై నమః
ఓం మహా బలాయై నమః
ఓం హేమవత్యై నమః
ఓం పాప నాశిన్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం మ్రుదాన్యై నమః
ఓం మానిన్యై నమః
ఓం కుమార్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం కాత్యాయిన్యై నమః
ఓం కలార్చితాయై నమః
ఓం క్రుపాపూర్నాయై నమః
ఓం సర్వమయి నమః
ఓం సరస్వత్యై నమః
ఓం అమర సంసేవ్యాయై నమః
ఓం అమ్రుతెశ్వర్యై నమః
ఓం సుఖచ్చిత్పుదారాయై నమః
ఓం బాల్యారాదిత భూతదాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం హరిద్రా కుంకుమా రాధ్యాయై నమః
ఓం సర్వ భోగాప్రదాయై నమః
ఓం సామ శిఖరాయై నమః
ఓం కర్మ బ్రమ్హ్యై నమః
ఓం ఓం వాంచితార్ధ యై నమః
ఓం చిదంబర శరీరిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం మార్కందేయవర ప్రదాయి నమః
ఓం పున్యాయై నమః
ఓం సత్యధర్మరతాయై నమః
ఓం శశాంక రూపిన్యై నమః
ఓం భాగాలాయై నమః
ఓం మాత్రుకాయై నమః
ఓం శూలిన్యై నమః
ఓం సత్యై నమః
ఓం కల్యాన్యై నమః
ఓం సౌభాగ్యదాయిన్యై నమః
ఓం అమలాయై నమః
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం అఖిలాగమ సంస్తుతాయై నమః
ఓం అమ్బాయై నమః
ఓం భానుకోటి సముద్యతాయై నమః
ఓం పరాయి నమః
ఓం శీతాంశు కృత శేఖరాయై నమః
ఓం సర్వ కాల సుమంగళ్యై నమః
ఓం సామ శిఖరాయై నమః
ఓం వేదాంగ లక్షణా యై నమః
ఓం కామ కలనాయై నమః
ఓం చంద్రార్క యుత తాటంకాయై నమః
ఓం శ్రీ చక్ర వాసిన్యై నమః
ఓం కామేశ్వర పత్న్యై నమః
ఓం మురారి ప్రియార్దాన్గై నమః
ఓం పుత్ర పౌత్ర వర ప్రదాయి నమః
ఓం పురుషార్ధ ప్రదాయి నమః
ఓం సర్వ సాక్షిన్యై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం చంద్యై నమః
ఓం భాగామాలిన్యై నమః
ఓం విరజాయై నమః
ఓం స్వాహాయై నమః
ఓం ప్రత్యంగి రామ్బికాయై నమః
ఓం దాక్షాయిన్యై నమః
ఓం సూర్య వస్తూత్తమాయై నమః
ఓం శ్రీ విద్యాయై నమః
ఓం ప్రనవాద్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం షోడశాక్షర దేవతాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం దీక్షాయై నమః
ఓం శివాభిదానాయై నమః
ఓం ప్రణ వార్ధ స్వరూపిన్యై నమః
ఓం నాద రూపాయి నమః
ఓం త్రిగునామ్బికాయై నమః
ఓం శ్రీ మహాగౌర్యై నమః
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి.


ధూపం:
శ్లో: దశాంగం గగ్గులోపెతం సుగంధంచ సుమనోహరం
ధూపం దాస్యామి తే దేవి గృహాణ త్వం సురేశ్వరి.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః దూపమాఘ్రాపయామి.

దీపం:

శ్లో: కాత్యాయని మహాదేవి సర్వాలంకార సంయుతే
దీపం దాస్యామి భో మాతః స్వీకురుష్వ సుశోభనే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః దీపం దర్శయామి.
దూపదీపానంతరం శుద్ధ ఆచా మనీయం సమర్పయామి. పుష్పముతో కలశంలోని నీళ్ళు చల్ల వలెను.

నైవేద్యం:

శ్లో: అపుపాన్ లవణ సంయుక్తాన్ ఇక్షు ఖండైశ్చ సంయుతాన్
భక్ష్యాన్ ఘుతాక్తాన్ హి దేవి! స్వీ కురుష్వ మహేశ్వరి.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః ఇక్షు ఖండ సహిత లవణాన్ అపుపాన్ నివేదయామి.
ఒక పళ్ళెములో 7 ఉప్పు వేసి వండిన అప్పాలు, చెరుకు గడలోని 7 ముక్కలు అమ్మ వారి ఎదుట వుంచి ఆమెకు నైవేద్యం సమర్పించ వలెను.

తాంబూలం:

శ్లో: యాలా లవంగ కర్పూర ఫూగీఫల సుశోభితం
తాంబూలంచ ప్రదాస్యామి స్వీకురుష్వ శివప్రియే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం:

శ్లో: ఘ్రుత వర్తి త్రయోపెతం నీరాజన మిదం శివే
స్వీకురుష్వ మహాదేవి పాపం నాశయ సత్వరం.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః మంగళ నీరాజనం సర్పయామి.
ఆవునేతితో తడిపిన మూడు వత్తులను హారతిగా అమావారికి చూపవలెను.

మంత్ర పుష్పం:

శ్లో: శివే హరిప్రియే దేవి! కాత్యాయని వరప్రదే
పుష్పాంజలి మిదం తుభ్యం దాస్యామి సురపూజితే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః సువర్ణ పుష్పాంజలిం సమర్పయామి.

ప్రదక్షిణ నమస్కారములు:

శ్లో: గౌ భవాని రుద్రాణి శర్వాణి శంకర ప్రియే
ప్రదక్షిణం కరిష్యామి పాపాన్నాషయ సత్వరం.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.

ప్రార్ధన:

దేవ దేవి మహాదేవి శంకరార్ధ స్వరూపిణి
కాత్యాయని మహాదేవి కైలాసాచల వాసిని
తవపూజా భక్తి యుక్త చేతసాహం సదాముదా
కరిష్యామి తవప్రీత్యై మమాభీష్టం ద్రుతం కురు
గ్రహదోశాది దుర్దోశాన్ క్షిప్రం నాశయ శాంభవి
కల్యాణం కురుమే దేవి సౌభాగ్యంచ ప్రయశ్చమే .
శ్రీ కాత్యాయని దేవ్యై నమః ప్రార్ధన నమస్కారాన్ సమర్పయామి.
అని పుష్పముగాని, అక్షతలుగాని అమ్మవారి ముందు వుంచి ఆమెను ప్రార్ధించ వలెను.

అనయా ధ్యాన ఆవాహనాది ఏకవింశత్యుపచార పూజయా భగవాన్ సర్వాత్మికా శ్రీ కాత్యాయని దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు.
అని చెప్పి అక్షతలు చేతిలోనికి తీసుకొని నీరు పోసుకొని అమ్మవారి ముందు విడువవలెను. ఆ తరువాత అక్షతలు చేతిలో పట్టుకొని కథను చదువుకొని కతాక్షతలు అమ్మవారి మీద వేసి పిదప శిరస్సుమీద వేయించు కోవలెను.

Story Of Katyayani Vratham

శ్రీ కాత్యాయని దేవి వ్రత కథ

పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిశారన్యమున శౌనకుడు మొదలగు మహామునులందరూ బహుపురానములు ఎరిగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి! నీవెన్నియో పురానములను వినిపించిటివి మరియు సందర్భానుసారముగా వ్రతములను, వ్రత మహాత్యములను తెలిపితివి. అయ్యా! ఇప్పుడు మాకొక ధర్మసందేహము తీర్చవలెను అని కోరగా అందుకు సూత మహర్షి సమ్మతించెను. ఈశ్వరుని మొదటి భార్యయగు సతీదేవి తన తండ్రి యగు దక్షప్రజాపతి యజ్ఞ కుండమున పడి దేహ త్యాగామోనరించెను గదా! ఆ విధముగా, జరుగుటకు కారణమేమి? ఈశ్వరుడు ఆమెను రక్షిమ్పలేక పోయేనా? లేక సతీ దేవి యందు అనురాగాములేక మౌనముగా ఊరకుండెన? ఈశ్వరునకు భార్యా వియోగము యెట్లు సంభవించెను? మా సందేహములను తొలగించుము అని సూత మహర్షిని వేడుకొనిరి. అప్పుడు సూత మహర్షి ఓ మునులారా! మీ సందేహమును తప్పక పోగొట్టేడను. సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను.


దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవి ఈశ్వరునకు భార్యగా నోసంగెను. సతి దేవి పరమేశ్వరునితో కలిసో కైలాసమున సుఖముగా ఉంది కృతయుగము అంటాయి గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతిదేవితో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్దానము అయ్యెను. సతి దేవి, ఈశ్వరుడు మాట్లాడుచూ మాయమైనందుకు పరిపరి విధములుగా ఆలోచిన్చుచుండగా పక పకా నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కారించెను. సతీదేవి పరమేశ్వరుని గాంచి ఓ నాదా! మీరు ఎక్కడకు వెళ్ళినారు? ఏదులకు నవ్వుతున్నారు? నేనేమైనా తప్పుమాట్లాడితినా? అని ప్రశించెను. వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ! నాకు విశునువు తండ్రివంటివాడు నేను అతనికి తండ్రివంతివాడను, మా యిరువురకు ఏ విధమగు అంతరమును లేదు. ప్రస్తుతము మహావిష్ణువు భూలోకమున శ్రీ రామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోను, సోదరుడగు లక్ష్మణుడి తోనూ వనవాసమునకు వెడలి పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసించుచుండెను. మన భక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు గొనిపోయెను. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వేద్దకుచూ ఆ అడవింతయు గాలించెను. సీత ఎక్కడను గానరాక, శ్రీరాముడు సీతా వియోగాభాదచే కుమిలి మతిదప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టాను, రేమ్మను సీతను చూసినారా? అని అడుగుతూ పోవుచుండెను. ఒక చోట పాడుబడ్డ శివలింగమును చూసి శ్రీరాముడు ఎలుగెత్తి ఓ పరమశివా, నాసీతను జూచితివా? అని ప్రశ్నించెను. ణా తండ్రియగు విష్ణువు కేక విన్నవెంటనే నేను అచ్చటకు వెళ్లి శ్రీ రాముని ఎదుట నిలబడితిని. కాని మానవరూపములో నున్న ఆ మహానీయుడు నన్ను చూడనట్లు గానే ముందుకు బోయెను. అందుకే నీను నవ్వుచుంటిని. ఇంతే తప్ప మరియొక కారణము లేదుసుమా! అని ఈశ్వరుడు పలికెను.

ఆ మాటలు విన్న సతి ఓ నాదా! మీ మాటలు నమ్మ శక్యముగాలేవు మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్యావియోగముచే మతి దప్పుతఎమి? సీతకోసమని రాముడు పిచ్చివానిగా సంచరించునా? ఇవి
నమ్మ శక్యముగాలేవు మీరు పరిహాసమాడుచున్తిరి. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రమున మిమ్ము చూడలేక పోవుటయా? అని పల్కెను. వెంటనే శివుడు సతీ నీవు ణా మాటలు నమ్మని యెడల స్వయముగా నేవే అచటకుబోయి ఆ రాముని సీతా వియోగ బాధను కన్నులారా చూడుము. నీకు అంతయు బోధపడగలదని పలికెను. వెంటనే సతీ దేవి ఓ నాదా! నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు వెళ్లి అచట శ్రీ రామ చంద్రుడి సీతా వియోగ బాధను కన్నులారా చూసి, చెవులారా విని అతని ఆక్రందనను విని సందేహాస్పదయై రాముని పరీక్షించదలచి "నేను సీతగా మారిపోవలేయునని" తలంచెను. వెంటనే సతీదేవి సీతగా రూపమును పాడెను. అదే సమయమునకు కైలాసమండున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏవిధముగా పరీక్షించునో అని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతా మహాదేవిని గాంచి కనులుమూసుకొని చేతులోగ్గి నమస్కారము గావించి మరల చూడగానే ఆమె అభిముఖముగా పోవుచుండెను. అప్పుడు శివుడు నాతల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించాసాగెను. ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాతా! నన్ను మోసగిమ్పదలచితివా? నాకు నాభార్య తప్ప మరియొక స్త్రీ నిజస్వరూపములో కనపడును. అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపమున ఓ శ్రీరామా! నిన్ను పరీక్షించుటకై నేను సీతారూపమును దాల్చితిని. నీ సీత ఎచ్చట నున్నను మహాసాద్వియై యున్దగలదు. అని పలికి అదృశ్యమయ్యెను.


శివుడుకూడా జరిగినదంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసమునకు చేరి ఏమియు తెలియనివానివలె మౌనముగా నుండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి ఓ నాదా! నేను పోయి శ్రీరాముని పరీక్షించితిని, నిజముగా అతడు మహావిష్ణువై ఉండికూడా మానవునివలె, పామరునివలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు ఓ సతీ నీవు అతనిని యెటుల పరీక్షించితివి? అని ప్రశ్నించెను. వెంటనే ఆమె ఓ నాదా! నీవు పరీక్షినిచిన విధముగానే నేనుకూడా పరీక్షించితిని అని చెప్పెను. అప్పుడు శివుడు, నీవుదాల్చిన ణా తల్లి రూపము ఇప్పటికి నాకన్నులకు కనబడుచున్నది. నీవు నాతల్లివి, అని ఆ సతీ దేవికి నమస్కరించి వెళ్లి పోయెను. అంతట ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, నేను సందేహించుట ఒకతప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్దమాడుట మరియొక తప్పు. దీనిచే నేను కళంకము నోదితిని. ఈ కళంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హత కోల్పోతిని. అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూతునని శిక్షించెను. అని అనేక విధములుగా ఆలోచించి, కళంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను. తన దేహమును విడిచిపెట్టుటకు పలువిధములుగా యోచించి చివరకు తను ఏ ఇంట పుట్టెనో అచ్చటనే తన దేహమును వదులుత యుక్తమని సతీదేవి నిశ్చయించుకొనెను. సతీదేవి తన మాయచేత తన తండ్రికి ఈశ్వరుడన్నాద్వేషము కలిగించి ఈశ్వరుని పిలవకుండా యగ్నమోనరించు కోరికను కలిగించెను.


ఆమె నిర్ణయానుసారముగా దక్షుడు శివుని అవమానింప దలచి శివునకు హవిర్భాగమివ్వకుండా యజ్ఞమును తలపెట్టెను. దేవతలందరూ ఆ యాగామునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగామునకు పరమేశ్వరునితో కలిసి వెల్లుదుమని ఈశ్వరుని కోరెను. ఆ యాగామునకు వెళ్ళుట యుక్తముగాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకొనక ఆ యాగమునకు వెళ్లి తీరవలేయునని మంకు పట్టు పట్టేను. దానితో శివుడు చేయునది లేక నందీశ్వరుడు, బృంగీశ్వరులను సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను.


దక్షుని యాగామందపములోనికి సతీదేవి ప్రవేశించి అచట తనవారేవ్వారు పలకరింప పోవుటచే అవమానముగా భావించి రాగులుచున్న అగ్ని గుండముచెంతకు చేరి చేతులు జోడించి "ఓ అగ్ని దేవా! నేనొక అబద్దము ఆడుటచే ఈశ్వరునకు దూరమైతిని. ఇచ్చట అవమానము నొంది ఈశ్వరుని చూడలేను. కావున కళంక మొందిన ణా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగినవాడును, నిర్మలమగు మనసున్న ధీరహృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందునట్లు చేయుము". అని ప్రార్ధించి భగ భగ మండుచున్న అగ్నిగుండము లోనికి దుమికెను. దేవతలందరూ హాహాకారాలు చేయుచుండగా నందీశ బృంగీశ్వరులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయు తెలిపిరి. సతి మరణవార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారామును దాల్చి వీరభద్రుని సృష్టించెను. ఆ వీరభద్రుడు దక్షవారికకు చేరి తనవంటి కోటానుకోట్ల మహావీరులను సృష్టించి దక్షవాతికను స్మశాన వాటికగా మార్చెను.


ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతి నొందుచుండెను . ఆ సమయమున పరమేశ్వరుని లలాతమునుంది చెమట బిందువొకటి భూమిపై బడెను. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే నాలుగు భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెలుగు శిశువుగా మారెను. ఆ శిశువు భూన భువనాన్తరములు ప్రతిద్వనించునట్లు రోదన చేయసాగెను. శివుని భయముచే భూదేవి స్త్రీ రూపమునోంది ఆ శిశువును ఒడిలోనికి జేర్చుకొని స్థన్య మోసంగెను. అప్పుడు రుద్రుడు ఆమెతో "ఓ భూదేవి నీవు చాలా పున్యాత్మురాలవు. ఈ ణా శిశువును నీవు పెంచుకొనుము. ఇతడు నీయందు పుట్టుటచే కుజుడు, భౌముడు అను పేర్లతో సార్ధకనాముడు కాగలదు. ఎర్రని రంగుతో నుండుటచే అంగారకుడు అనికూకా పిలిచెదరు. నవగ్రహములలో ఇతడు ఒక గ్రహముకాగలదు. ఇతడు ఇంట కాలము నన్నాశ్రయించి ఉండుటచే నాకు భార్యా వియోగము కలిగినది. ఈ కుజుని పుట్టుక ఎవరు విన్డురో వారికి కుజదోష పరిహారముఅగును". అని శివుడు పలికి వెడలి మరియొక చోట సమాధి నిష్టాగరిష్టుడయ్యేను.


హిమవంతుడు ఒక పర్వత రాజు. అతడు నిర్మలమైన, చల్లనైన ధీర హృదయుడు. అతని భార్య మేనాదేవి. ఆ మేనాదేవి గర్భావాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున జన్మించెను. హిమవంతుడు పూర్వజన్మలో కతియను ముని. అందుచే అతనికి పుత్రికగా జన్మించుటచే "కాత్యాయని" అనియు, పర్వతరాజు కుమార్తె అగుటచే "పార్వతి" అనియు మహర్షులు ఆమెకు నామకరణము చేసిరి. ఆ కాత్యాయని శుక్ల పక్షములోని చంద్రునివలె దినదిన ప్రవర్ధమానమై బాల్యములోనే సర్వవిద్యా కలాకోవిదయై వెలుగొందెను . మరియు అఖండ మగు ఈశ్వరాధన ఆమెతో పెల్లుబికసాగెను. క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశము లభించెను. పార్వతికి యుక్తవయసు రాగానే, దేవేంద్రుడు శివుని సమాధిని భగ్న మొనరించుటకు మన్మధుని బంపేను. మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై తన బాణములను ప్రయోగించెను. ఆ బాణ ప్రభావముచే శివుడు సమాధిని వీడి మహా సౌందర్య రాశియగు పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్న పరచిన మన్మధుని మూడవ నేత్రముతో భాస్మీపతలము గావించి వెడలిపోయెను.


పార్వతి తన కన్నుల యెదుట జరిగిన సంఘటన గాంచి భయపడక, ధైర్యముతో తన తపముచే ఈశ్వరుని వశము గావిన్చుకోదలచి కటోరమైన తపము సలిపెను. ఆ తపస్సు చే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించెను. సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరనకై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతిని ఇచ్చుటకు సంసిద్దము గావించిరి. ఒక శుభలగ్నమున అత్యంత వైభవో పేతముగా శివపార్వతి కళ్యాణము బ్రహ్మ స్వయముగా జరిపించెను.


శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందముతో వుండగా మన్మధుని భార్యయగు రతీదేవి శివుని పాదములపై బడి తన భర్తను బ్రతికింపమని ప్రార్ధింపగా శివుడు సంతోషముతో మన్మధుని బ్రతికించి రాతీదేవికి మాత్రమె కనిపించునట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించెను. దేవతలందరూ పరమేశ్వరుని దయా దృష్టికి మహదానందము నొంది ఆ దంపతులపై పూలవర్శము కురిపించిరి. ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో "ఓ నాదా! కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషముచే గతజన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమోనరించితిని. తిరిగి అతడు నీ లలాటమునుంది చెమట బిందువు రూపములో నీకు దూరము కావడమువలన మరల నేను నీకు దగ్గరైతిని. కాని ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు గూడా బాధలేకుండా చేయగలరు అని ప్రార్ధించెను. వెంటనే శివుడు ఆమెతో "ఓ పార్వై! కుజుని జన్మకతను విన్నవారికి కుజదోష పరిహారము అగునని ఆనాడే వరమిచ్చితిని. ఎప్పుడు నీకోరిక ననుసరించి లోకములోని జనులకు కుజదోషపరిహారమై శీఘ్రముగా వివాహమగుటకు, వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయు చుంటిని. ఆ వ్రాతమునకు నీవే ప్రధానాంశము. భౌమవారముచే కుజుడు, ప్రదోషకాలమగుటచే నేనునూ అందు భాగాస్వాములమైతిమి. "కాత్యాయనివ్రతము" అను పేరుతొ భూలోకములో సుస్తిరముకాగలదు. అని పలికెను. ఆమాటలు విని పార్వతి ఎటో సంతోశాపడెను. పిదప పరమేశ్వరుడు పార్వతితో ముక్కోతిదేవాతలు వెంటరాగా కైలాసమునకు చేరెను. అని సూత మహర్షి శోవ్నకాడులకు వినిపించెను.

Performing Katyayani Vrat

వ్రత విధానము:

వివాహ ప్రతిబంధక దోషములున్ననూ నివారణ అగుటకు, శీఘ్రముగా అనుకూలమగు భర్తను పొందుటకునూ కాత్యాయని వ్రతముతో సాతియైనది మరియొకటి లేదు. ఈ వ్రతమును ఆచరిన్చువారికి భక్తి విశ్వాసములు ముఖ్యము. తారాబల చంద్రబలయుక్తమైన మంగళవారమున ఈ వ్రతమును ఆరంభించవలెను. ఆ రోజు ఉదయము కాళ్ళకృత్యములు, తీర్చుకొని భక్తి శ్రద్దలతో గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాలం ప్రదోషకాలమున ఈ వ్రతమును ప్రారంభించవలెను. ముందుగా గణపతిపూజచేసి ఆపిదప ఒక కలశమును ఏర్పాటుచేసి అందు సగమువరకూ పవిత్రోదకము పోసి మామిదిచిగుళ్ళనుంచి, ఒక కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలశముపై వుంచి, ఎర్రని రవికల గుడ్డను ఆ కొబ్బరికాయపై వుంచి, అందు పరమేశ్వరుని నామంకమున వున్న కాత్యాయనిదేవిని ఆవాహన గావించి భక్తి శ్రద్దలతో ఇరవదిఒక్క ఉపచారములతో ఆ దేవిని పూజించావలేయును. ఎర్రని పుష్పములతో, పసుపు, కుంకుమ లతో పూజించవలెను. బంగారముతోగాని, పసుపుకోమ్ముతోగాని వారి వారి శక్తానుసారము మంగళ సూత్రములను కలశామునకు అలంకరించవలెను. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని మరియు చేరుకుగాడతో కోసిన ఏడు చేరుకుముక్కలను కలిపి నైవేద్యము చేయవలెను. భక్తి శ్రద్దలతో వ్రత సమాప్తి చేసి కథను విని, ఆ అక్షతలను అమ్మవారిమీది వుంచి పిదప ఆ అక్షతలు శిరస్సుపై పెద్దలచే వేయించుకొని రాత్రి భోజనము జరుపవలెను. ఈ విధముగా ఏడు వారములు వ్రతము భక్తితో జరుపవలేయును. మధ్యలో ఎవారమైన అద్దంకి వచ్చినచో ఆపై వారము జరుపుకోవలెను. ఏనామిదవ మంగళవారము ఉద్యాపన జరుపవలేయును. ఆ రోజు ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటుపోసి వారినే గౌరీదేవిగా భావించి పూజించి ఏడు అప్పాలను, ఏడు చేరుకుముక్కలను శక్త్యానుసారముగా చీర, రవికలగుడ్డ వాయనమిచ్చి వారినుండి ఆశీస్సులు పొంది, వారికి భోజనము పెట్టవలెను. ఈ విధముగా జరిపిన కన్యలకు కుజదోష పరిహారము, ఇతర వివాహ ప్రతిబంధక దోషములు నివారణ జరిగి, శీఘ్రాముగా వివాహమగును. మరియు ఆ కన్యలు సుఖ సౌభాగ్యములతో వర్ధిల్లును. పూర్వము దమయంతి ఈ వ్రతమును ఆచరించి నలుని చేపట్టెను, రుక్మిణి ఈ వ్రతమాచరించి వుద్యాపననాడే శ్రీకృష్ణుని చెంతకు చేరెను. ఈ వ్రత కథను విన్నవారికి, చదివిన వారికి కుజదోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషములు తొలగిపోవును అని సూత మహర్షి శౌనకాది మహామునులకు వివరించెను.

Lord Swarna Gowri Vratham

What is Swarna Gowri Vratham

Lord Mangala Gowri Vratham 2013

Mangala Gowri Vrat 2013 Dates, Mangala Gauri Puja , Gauri Puja dates 2013

Lord Mangala Gowri Vratham 2012

Mangala Gowri Vratam 2012
Mangala Gowri Vratam 2012
Mangala Gowri Vrat 2012 Dates, Mangala Gauri Puja , Gauri Puja dates 2012

Mangala Gowri Puja is dedicated to Goddess Parvati. Mangala Gowri Vratham is performed by married women in North India, Karnataka, Andhra Pradesh and by certain groups in Maharashtra, Goa and Tamil Nadu. Mangala Gowri Vrat is observed for the well being of the husband and a happy and prosperous married life.

This ritual is celebrated on Every Tuesday of the Shravan month. In 2012, the dates of Mangala Gowri Puja in North India are July 10, July 17, July 24 and July 31.

According to South indian calender (Fallowed in  Karnataka, Andhra Pradesh and Maharashtra) Mangala Gowri Puja dates are – July 24, July 31, August 7 and August 14.

Lord Mangala Gowri Vratham

Mangala Gowri Puja Vidhanam, How to Perform Mangala Gowri Vrat?

Mangala Gowri Vratham
Mangala Gowri Vratham
Mangala Gowri Vratham  is performed as Mangala Gour in North India and Mangala Gowri Vratha in South India. It is the worship of Devi Parvati(Gowri Devi), mangalsutra – symbolically indicates Goddess Gowri.

The Vrath is done on Tuesdays in the month of Sharavana  also known as Shravana Mangalvar. The Vrath starts from the first Tuesday and ends on the last Tuesday of Shravana Month.

Special pujas dedicated to Goddess Gowri Devi are performed on the day and traditional married woman wear bangles and flowers. The puja is performed with the intention that Goddess Gowri will bless the house with well being of the husband and a happy and prosperous married long life. The method of puja and mantras used vary from region to region. There are no food restrictions but usually only vegetarian food is prepared on the day.

It is a very powerful vratha which is done by newly married and other married women. Normally newly married women do it for 5 years. At the end, they give a gift to their mothers. Other married ladies just do it once a week every Shravana. In case, you miss a tuesday, do it on the friday .

Perparation of Kalash and Mangala Gowri

The method of performing Mangala Gowri puja varies from region to region. This is just to give an idea about the ritual. You can always be flexible with  all Hindu rituals what matters more is the devotion. And one should not ponder too much over the correct performance of rituals. A simple prayer consisting of lighting a lamp and offering a fruit is more than enough.

Before starting the puja clean the puja room and draw rangoli. Keep a flat wooden platform/ plate spread a blouse piece over it. Over the blouse piece spread a cup of rice . Place a cloth and spread some raw rice on it and place kalash on it.

The Kalash is half-filled with water and decorated with betel leaves, usually five in number.The Kalash tray can be filled with turmeric, kumkum, sandalwood and other Pooja items.Now close it with with coconut with red cloth folded like pyramid.

Keep either a silver Mangala Gowri or a Turmeric Gowri.  Keep a mirror behind the Mangala Gowri and two blouse pieces, which are folded in a triangle shape on either side of the mirror.  Keep 16 betel leaves and 32 betel nuts over it, and a whole dry coconut in a tray, some people use half the dry coconut and fill  with rice and keep it on either side of the Gowri.

Decorate the Idol with flowers. Keep fruits , cocnut, or offer payasam made payasam( dhal+rice payasam) and rice and dhal along with fruits/dry fruits as prasadam.

Performing Puja of Mangala Gowri Vrat

Perform turmeric ganapthi puja and then Chant the Guari Ashtottara Shathanamavali with kunkuma and turmeric. Perform the Shodashopachara puja by offering Sandal paste, Manthrakshathe, Red Flowers, Incense sticks and deepa lights.


Story of Mangala Gowri Vratham:

Long long ago a boy who was studying under a guru went from house to house seeking alms. This was a tradition then and the Guru and shishya only took what was needed for the day. But strangely this boy refused alms given by the queen of the land and took alms from other women. The king and the queen of the land were staunch Shiva devotees but did not have any children.

The queen and the king discussed this strange incident and the next day, the queen again offered rice to the young boy. But the boy did not accept it.The king came and asked why he was not taking the rice from the queen. The boy said that the king and queen did not have children and it would not be wise to take alms from a couple who is unlucky.

The king got angry and said only Lord Shiva can decide who should be lucky and unlucky. The king who was an ardent devotee of Lord Shiva soon realized that the boy was Shiva in disguise. He then prayed to forgive his arrogance and asked to be blessed with a child.Shiva blessed the couple but said their child will only live for sixteen years.

A boy, Chandrasekhar, was born to the couple and soon time passed by and the boy became a teenager. The king and the queen remembered the words of Shiva and decided to send young Chandrasekhar, who was fifteen, to Kashi. It is believed that those who die at Kashi will never be born again.Young Chandrasekhar was informed about his fate and without any other option he followed his uncle to Kashi. On the way, the young boy saw several new things. In a garden, they met a lovely princess. The boy and the uncle heard the princess discussing the glory of Mangala Gowri Puja.

It was the Shravan month and the girls were performing the Mangala Gowri Vratha. The princess was saying that whoever she marries will live a long life because she performs the Mangala Gowri Puja with pure heart and devotion.The boy and the uncle moved forward and they met a prince who was sick. He explained to them that he was to marry the princess of the kingdom tomorrow but he was ashamed to go in front of people as he has fallen sick. The prince asked Chandrasekhar to help him out by appearing in the marriage function.  Candrasekhar agreed.

Young Chandrasekhar appeared as the groom and the first day of the marriage function passed away smoothly. That night Chandrasekhar was to turn sixteen. He explained about his fate and about the real prince to the princess and decided to leave next morning to Kashi.But that night the princess saw a snake approaching Chandrasekhar; she grabbed a handful of unbroken grains used to perform Mangala Gowri Puja and threw it on the snake. The snake fell dead. She took the snake and hid it in the Kalash used to perform the Mangala Gowri Puja.

Chandrasekhar left the next morning and he left his wedding ring there. The other prince took the place for the day’s wedding ceremony but the princess was not ready to marry him. She said firmly that Chandrasekhar was her husband and she will only sit next to him. Chandrasekhar reached Kashi and a year passed. He did not die. The strength and devotion with which the young princess performed the Mangala Gowri Puja saved him. While returning back to his kingdom, Chandrasekhar again reached the same spot. He longed to see the young princess even though he believed that she was happily married to the prince.

Chandrasekhar heard that the princess was in the habit of feeding all the people who passed by her kingdom. He went and sat among the people who was par taking the food offered by the princess. Soon the princess appeared. She was closely examining all the people who were eating. She has been doing this from the day Chandrasekhar left; she was sure that one day he will pass by her kingdom.

In no time, the young princess recognized Chandrasekhar. She showed him the wedding ring. The young Chandrasekhar could not control his tears. He said he did not die. The princess said she knew it and explained what happened on the night when he turned sixteen.

Soon they got married and lived happily there after.

After reading and the story, mangala gowri kajal is made.

In some regions Women hold the 16 deepas lit for the Mangala Gowri puja. keep a steel spatula smeared with betel leaves juice on the aarathi to get a black soot, which is mixed with Ghee and applied as kajal / eyeliner.

OR

The procedure is rub a ladle with betel leaves.Then hold it on the flame of the lamp.The flame will leave a black patch(kajal like) on the ladle.It is then applied to the Gowri’s and we are supposed to sport the kajal.

Invite women (Sumangali) to hom offer Mangala drowya, betal leaves, fruits, kumkum and Haldi(Turmeric), sandalwood paste and do namaskara / obeisance to god and all the elders in the house.  By observing this vrata, women believe that they will be blessed with long lasting  and successful married life.

Lord Mangala Gowri Astottara Satanamavali

Mangala Gowri Astottara Satanamavali
Mangala Gowri Astottara Satanamavali
Mangala Gowri Astottara Satanamavali ( 108 names of Mangala Gowri) is the stotram to recite during Gowri Puja, especially on Mangala Gowri Puja, Maha Gowri Puja or ShodasaGowri Puja.

Om Murari priyardhamgyai namah
Om Putra poutra varapradayai namah
Om Punyayai namah
Om Krupa prurnayai namah
Om Kalyanyai namah
Om Anchit yayai namah
Om Tripurayai namah
Om Trigunam bikayai namah
Om Purushardha pradayai namah
Om Satya dharma ratayai namah
Om Sarva sakshinyai namah
Om Shashamka rupinyai namah
Om Sarasvatyai namah
Om Virajayai namah
Om Svahayai namah
Om Svadhayai namah
Om Pratyamgi rambikayai namah
Om Aaryayai namah
Om Dakshaenyai namah
Om Deekshayai namah
Om Sarvottamotta mayai namah
Om Shivabhinama deyayai namah
Om Sreevidyayai namah
Om Pranavardha svarupinyai namah
Om Hrinkaryai namah
Om Naada rupayai namah
Om Sundaryai namah
Om Shodashakshara devatayai namah
Om Mahagouryai namah
Om Shyamalayai namah
Om Chandyai namah
Om Bhaga malinyai namah
Om Bhagalayai namah
Om Matrukayai namah
Om Shulinyai namah
Om Amalayai namah
Om Annapurnayai namah
Om Akhilagama samstut yayai namah
Om Ambayai namah
Om Bhanukoti sandyatayai namah
Om Parayai namah
Om Seetamshu kruta shekha rayai namah
Om Sarvakala sumangalyai namah
Om Soma shekharyai namah
Om Amara samsev yayai namah
Om Amrutai shvaryai namah
Om Sukha sachi chudara sayai namah
Om Balyaradita bhutidayai namah
Om Hiranyayai namah
Om Sukshmayai namah
Om Haridra kumkuma radhyayai namah
Om Sarvabhoga pradayai namah
Om Markandeya varapradayai namah
Om Sree nityagouree devatayai namah

Lord Mangala Gowri Puja

Mangalagowri Vrat, Mangala Gowri Vratha Vidhanam In Telugu, How to Perform Mangala Gowri Vratham
 

మంగళ గౌరీవ్రత ము
గణపతిపూజ

ఓం శ్రిగురుభ్యోన్నమః, మహాగాణాదిపతయే నమః, మహా సరస్వతాయే నమః. హరిహిఓమ్,
దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశవోవదంతి! సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు| అయంముహూర్త సుముహూర్తోఅస్తూ|| యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా ! తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం||
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ! విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మిపతే తేంఘ్రియుగంస్మరామి|| యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్దరః| తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ|| స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే| పురుషస్తమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం|| సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం| యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయతనం హరిం| లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః|| యేశామింది వరష్యామో హృదయస్తో జనార్దనః| ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం| లోకాభిరామం శ్రీ రామం భూయోభూయోనమామ్యాహం|| సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికే| శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే||

శ్రీ లక్ష్మి నారాయనాభ్యాం నమః| ఉమా మహేశ్వరాభ్యాం నమః| వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః| శాచీపురంధరాభ్యాం నమః| అరుంధతి వశిష్టాభ్యాం నమః| శ్రీ సీతారామాభ్యాం నమః| సర్వేభ్యోమహాజనేభ్యో నమః|

ఆచ్యమ్య:
ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః, మాధవాయ స్వాహాః

గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ,నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ప్రాణాయామము:

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.

ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......ఆయనే, ....... మాసే, .......పక్షే ,......తిది, ,,,,,,,,వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, మహా గణాధిపతి ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.

కలశారాధన:

(కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి,ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను).

శ్లో.. కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయ కారకాః

మం: ఆ కలశే

శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః
కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష (అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటాచల్లవలెను.)
మం: ఓం అసునీతే
 స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |
మం: ఓం గణానాం
శ్రీ మహా గణాధిపతయే నమః | ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి | పాదయో పాద్యం సమర్పయామి | హస్తయో అర్గ్యం సమర్పయామి | శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
మం: ఆపోహిస్తామ
శ్రీ మహాగణాదిపతయే నమః | శుద్దోదక స్నానం సమరపయామి. స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి |
మం: అభివస్త్రా
శ్రీ మహా గణాదిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
మం: యజ్ఞోపవీతం
శ్రీ మహా గణాదిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
మం: గంధద్వారాం
శ్రీ మహా గణాదిపతయే నమః గందాన్దారయామి |
మం: ఆయనేతే
శ్రీ మహా గణాదిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి |

అధఃపుష్పైపూజయామి.
ఓం సుముఖాయనమః
ఓం ఏకదంతాయనమః
ఓం కపిలాయనమః
ఓం గజకర్నికాయనమః
ఓం లంభోదరయానమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గానాదిపాయనమః
ఓం దూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హీరంభాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.
వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం | ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దూపమాగ్రాపయామి.
సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం | భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే | త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దీపం దర్శయామి | దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ||
నైవేద్యం: ఓం భోర్భు
శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం | భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి. ఓం ప్రానాయస్వాహా
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి || అమ్రుతాపితానమసి || వుత్తరాపోషణం సమర్పయామి || హస్తౌ ప్రక్షాళయామి || పాదౌ ప్రక్షాళయామి || శుద్దాచమనీయం సమర్పయామి || ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం | ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః తాంబూలం సమర్పయామి | మం: హిరణ్యపాత్రం

ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నీరాజనం సమర్పయాం ||
శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః | లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః | వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః || షోడశైతాని నామాని యఃపఠే చ్రునుయాదపి | విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా | సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే | ఓం శ్రీ మహాగానాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి |
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే || పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ | తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి ||
యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు | న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం || మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు | ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భావంతో బృవంతు || శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||
మం: యజ్ఞేన
శ్రీ మహాగానాదిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ.

మంగళగౌరి వ్రత పూజ:
ధ్యానం:
శ్లో: సకుంకుమ విలేపనామలిక చుంబిక కస్తూరికాం
సమందహాసితేక్షణాం సశర చాపాశాంకుశాం
అశేష జనమోహిని అరుణమాల్యాభూషాంభరాం
జపాకుసుమభాసురాం జపవిధౌస్మరేదంబికాం.


శ్లో: దేవీం షోడశావర్షీ యాం శశ్వత్ సుస్థిర యౌవనాం
బిమ్బోష్టీం సుదతీం శుద్దాం శరత్పద్మ నిభాననాం
శ్వేతా చంపకవర్నాభాం సునీలోత్పల లోచనం
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ధ్యానం సమర్పయామి.

శ్లో: కల్లోలోల్ల సితామ్రుతాబ్ది లహరీ మధ్యే విరాజన్మని
ద్వీపే కల్పకవాతికా పరివృతే కాదంబ వాత్యుజ్వలె
రత్న స్థంభ సహస్ర నిర్మిత సభామద్యే విమానోత్తమే
చింతారత్న వినిర్మితం జననితే సింహాసనం భావయే.
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.

శ్లో: ఏణాంకానల భానుమందల సచ్చీచ్రక్రమ మధ్యేస్తితాం
బాలార్క ద్యుతి భాసురాం కరతలై పాశాన్కుశౌ బిబ్రతీం
చాపం బానమసి ప్రసన్న వదనం కౌస్తుమ్భ వస్త్రాన్విన్తాం
తాంత్వాచంద్ర కలావటం సమకుతాం చారుష్మీతాం భావయే
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ఆవాహనం సమర్పయామి.

శ్లో: ఈశానాదిపదం శివైక ఫలదం దత్నాసనం తే శుభం
పాద్యం కుంకుం చందనాది భరితం చార్ఘ్యం సరత్నాక్షతై
శుద్డై రాచమనీయం తవ జలైర్భాక్తై మయా కల్పితం
కారుణ్య మ్రుతవారిదే తధఖిలం సంతుష్టయే కల్పతాం.
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః పాదయో పాద్యం సమర్పయామి.

శ్రీ మంగళగౌరి దేవతాయై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.

శ్రీ మంగళగౌరి దేవతాయై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి.

శ్లో: లక్ష్మే యోగిజనన్య రక్షిత జగజ్జాలే విశాలేక్షేన
ప్రాలేయామ్బు పటీర కుంకుమ లసత్కర్పూరమి శ్రోదకై
గోక్షేరై రాపి నారికేళ సలిలై శుద్దోదకై ర్మంత్రితై
స్నానం దేవిదియా మయైతదఖీలం సంతుష్టయే కల్పతాం.
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః స్నానం సమర్పయామి.

శ్లో: హ్రీంకారఅంకిత మంత్రలక్షితతోనో హేమాచాలాత్స చిన్తై
రత్నైరుజ్జ్వల ముత్తరీయసహితం కౌస్తుమ్భ వర్ణాంకుశాం

శ్లో: కల్హారోత్పలమల్లికా మ్రునకై సౌవర్ణ పంకేరుహై
జాతీ చంపక మాలతీ వకులకై మందారకుందాదిభి
ముక్తానంతతి యగ్నసూత్ర మమలం సౌవర్ణ తంతూద్భవం
దత్తం దేవిదియా మయి మయైతద ఖిలం సంతుష్టయే కల్పతాం.
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః కంచుక సహిత కౌసుంద వస్త్రయుగ్మం సమర్పయామి.

శ్రీ మంగళగౌరి దేవతాయై నమః స్వర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి.

శ్లో: హంసి రాస్యతిలో భానీయగామనే హారావాలీ ముజ్వలాం
హిందోళ ద్యుతి హేమపూరిత తారేహేమాన్గాడే కనకనే
మంజీరౌ మనికున్దలౌ మ్కుతమవ్యే ర్దేండు చూదామనిం
నాసామోవ్క్తిక మంగులీయ కతకౌ కాన్చీమపి స్వీకురు
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః నవరత్న మయా భారనాని సమర్పయామి.

శ్లో: సర్వాంగే ఘనసారకుమ్కుమ ఘన శ్రీ గంధనం కామ్కితం
కస్తూరి తిలకం చ ఫాలఫలకే గోరోచనా పత్రకం
గండా దర్శన మండలే నాయన యోర్ది వ్యంజనం తెర్పితం
కన్తాబ్జే మ్రుగానాభిపంకమమలం త్వత్ప్రీతయే కల్పతాం
శ్రీ మంగళగౌరి దేవతాయై నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి.

అధాంగ పూజ:
వుమాయై నమః పాదౌ పూజయామి
గౌర్యై నమః జన్ఘి పూజయామి
పార్వత్యైనమః జానునీ పూజయామి
జగన్మాత్రేనమః ఊరూ పూజయామి
జగత్ ప్రతిష్టాయై నమః కటిం పూజయామి
మూల ప్రక్ర్తుత్యైనమః నాభిం పూజయామి
అమ్బికాయై నమః ఉదరం పూజయామి
అన్నపూర్నాయై నమః స్థ నౌ పూజయామి
శివ సుందర్యై నమః వక్షస్థలం పూజయామి
మహాబలాయై నమః బాహూన్ పూజయామి
వరప్రదాయై నమః హస్తాన్ పూజయామి
కంభు కంట్యై నమః కంటం పూజయామి
బ్రహ్మ విద్యాయై నమః జిహ్వం పూజయామి
శాంకర్యై నమః ముఖం పూజయామి
శివాయై నమః నేత్రే పూజయామి
రుద్రాన్యై నమః కర్ణౌ పూజయామి
సర్వంన్గాలాయై నమః లలాటం పూజయామి
సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి
మంగళ గౌర్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

మంగలగౌర్యై నమః అష్ట్తోత్తర శతనామావళి
ఓం గౌర్యై నమః
ఓం గిరిజాతనుభావాయై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం వీరభద్ర ప్రసువే నమః
ఓం విశ్వరూపిన్యై నమః
ఓం కష్ట దారిద్రషమన్యై నమః
ఓం శామ్భావ్యై నమః
ఓం బాలాయై నమః
ఓం భాద్రదాయిన్యై నమః
ఓం సర్వ మంగలాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మంత్రారాధ్యై నమః
ఓం హేమాద్రిజాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం నారాయణంశాజాయై నమః
ఓం నిరీశాయై నమః
ఓం అమ్బికాయై నమః
ఓం ముని సంసేవ్యాయై నమః
ఓం మేనకాత్మజాయై నమః
ఓం కన్యకాయై నమః
ఓం కలిదోష నివారిన్యై నమః
ఓం గణేశ జనన్యై నమః
ఓం గుహామ్బికాయై నమః
ఓం గంగాధర కుతుమ్బిన్యై నమః
ఓం విశ్వా వ్యాపిన్యై నమః
ఓం అష్టమూర్తాత్మికాయై నమః
ఓం శివాయై నమః
ఓం శాంకర్యై నమః
ఓం భావాన్యై నమః
ఓం మాంగల్య దాయిన్యై నమః
ఓం మంజు భాశిన్యై నమః
మహా మాయాయై నమః
ఓం మహా బలాయై నమః
ఓం హేమవత్యై నమః
ఓం పాప నాశిన్యై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం మ్రుదాన్యై నమః
ఓం మానిన్యై నమః
ఓం కుమార్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం కాత్యాయిన్యై నమః
ఓం కలార్చితాయై నమః
ఓం క్రుపాపూర్నాయై నమః
ఓం సర్వమయి నమః
ఓం సరస్వత్యై నమః
ఓం అమర సంసేవ్యాయై నమః
ఓం అమ్రుతెశ్వర్యై నమః
ఓం సుఖచ్చిత్పుదారాయై నమః
ఓం బాల్యారాదిత భూతదాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం హరిద్రా కుంకుమా రాధ్యాయై నమః
ఓం సర్వ భోగాప్రదాయై నమః
ఓం సామ శిఖరాయై నమః
ఓం కర్మ బ్రమ్హ్యై నమః
ఓం ఓం వాంచితార్ధ యై నమః
ఓం చిదంబర శరీరిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం మార్కందేయవర ప్రదాయి నమః
ఓం పున్యాయై నమః
ఓం సత్యధర్మరతాయై నమః
ఓం శశాంక రూపిన్యై నమః
ఓం భాగాలాయై నమః
ఓం మాత్రుకాయై నమః
ఓం శూలిన్యై నమః
ఓం సత్యై నమః
ఓం కల్యాన్యై నమః
ఓం సౌభాగ్యదాయిన్యై నమః
ఓం అమలాయై నమః
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం అఖిలాగమ సంస్తుతాయై నమః
ఓం అమ్బాయై నమః
ఓం భానుకోటి సముద్యతాయై నమః
ఓం పరాయి నమః
ఓం శీతాంశు కృత శేఖరాయై నమః
ఓం సర్వ కాల సుమంగళ్యై నమః
ఓం సామ శిఖరాయై నమః
ఓం వేదాంగ లక్షణా యై నమః
ఓం కామ కలనాయై నమః
ఓం చంద్రార్క యుత తాటంకాయై నమః
ఓం శ్రీ చక్ర వాసిన్యై నమః
ఓం కామేశ్వర పత్న్యై నమః
ఓం మురారి ప్రియార్దాన్గై నమః
ఓం పుత్ర పౌత్ర వర ప్రదాయి నమః
ఓం పురుషార్ధ ప్రదాయి నమః
ఓం సర్వ సాక్షిన్యై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం చంద్యై నమః
ఓం భాగామాలిన్యై నమః
ఓం విరజాయై నమః
ఓం స్వాహాయై నమః
ఓం ప్రత్యంగి రామ్బికాయై నమః
ఓం దాక్షాయిన్యై నమః
ఓం సూర్య వస్తూత్తమాయై నమః
ఓం శ్రీ విద్యాయై నమః
ఓం ప్రనవాద్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం షోడశాక్షర దేవతాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం దీక్షాయై నమః
ఓం శివాభిదానాయై నమః
ఓం ప్రణ వార్ధ స్వరూపిన్యై నమః
ఓం నాద రూపాయి నమః
ఓం త్రిగునామ్బికాయై నమః
ఓం శ్రీ మహాగౌర్యై నమః
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి.

శ్లో: హన్తారం మదనస్య నందయసియై రంగై రాసంగోజ్వలై
రైబృంఘ్యా వలినీల కుంతలా భర్త్యై ర్భ్నాసి తస్యాశయం
తానీ మాని తవాంబ కొమలతరాన్యా మొదలీలాగ్రుహ
న్యామోదాయదశాంగగ్గుల ఘ్రుటై ర్దూపై రహన్దూపాయే .
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః దూపమాగ్రాపయామి

శ్లో: లక్ష్మిముజ్జ్వలయామి రత్ననివహైర్భాస్య త్తరు మందిరే
మాలారత్న నిడంబిటై ర్మనిమయ స్తంభేషు సంభావియై
చిత్రైర్హాతకపు త్రికాకరద్రుటై ర్ఘవై ఘ్రుతై ర్వర్దిటై
ర్దివ్యైర్దిపగానైర్ధ్యై గిరిసుతే త్వత్ప్రీతయే కల్పతాం.
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః దీపం దర్శయామి


శ్లో: హ్రీమ్కారేశ్వరి తప్త హాటక కృతి స్తాలీసహశ్ర్యై ఘ్రుతం
దివ్యాన్నం ఘ్రుతసూపశక భరితం చ్త్రాన్నభేదం తదా
దుగ్దాన్నం మధుశార్కరాధది యుతం మానిక్యపాత్రేస్తితం
మాశాపూశాసః శ్రమంబ సఫలం నైవేద్య మావేదాయే
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః మహా నైవేద్యం సమర్పయామి

శ్లో: సచ్చాయై ర్వరకేతకీదలరుచా తాంబూల వల్లి దలై
ఫూగీ ర్భూరి గుణి స్సుగంది కర్పూర ధన్దోజ్జలై
ముక్తాచూర్ణ విరాజియై గృహవిధ్యై ర్వక్తాంభుజా మోదకై
పూర్నా రత్న కలాచికా తమ మదేన్యస్త పురస్తాడుమే
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి.

శ్లో: కన్యాభి కమనీయ కాంతిభి రాలంకారామలారారిక్త
పాత్రే పౌక్తిక చిత్ర పంజ్క్తి విలసత్కర్పూర దీపాలిభి
తత్తత్తాల మ్రుదంగగీత సహితం నృత్య పదాంభోరుహం
మంత్రారాధన పూర్వకం సువిహితం నీరాజయం గృహ్యాతాం
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి.

శ్లో: పరాంకుషౌ పాశామభీతి ముద్రం
కరైర్వహన్తీం కమలాసనస్తాం
బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రం
భజేహ మంబాం జగదీశ్వరీం తాం.

శ్లో: సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి.

శ్లో: హ్రీంకార త్రయపుటేన మనునోపాస్యే త్రయీ మౌలిభి
వాక్యై రల్క్ష్యతనో తవ స్తుతివిదౌ కో వాక్షమేతాంబికే
సల్లాప స్తుతిః ప్రదక్షిణ శతం సంచార ఏ వాస్తుమే
సంవేశో నమసహస్ర మఖిలం సంతుష్టయే కల్పతాం.
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.

Mangala Gowri Vratha Katha - Story Of Mangala Gowri Vrat
 మంగళ గౌరీవ్రతకథ

పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన. అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి.. ఇప్పుడు నేనేమి చెయ్యను? అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతులైనా, దానవులైనా, మానవులైనా, మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలిమంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారు.

పార్వతిదేవికి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళ గౌరీ ఎక్కడ ఉంటుందో తెలుసా ... పసువు , కుంకుమ , పూలు , సగుంధాది మంళ ద్రవ్యాలలోను , ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది .

చాలాకాలము క్రితము జయపాలుడనే రాజు మహిష్మతీ నగరాన్ని పాలించేవాడు . భోగభాగ్యాలు ఎన్ని ఉంటే నేం ఆయనకు సంతానము కలుగలేదు . ఆ దంపతులకు అదే దిగులు .. ఎన్ని నోకులు నోచినా , ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యము .. చివరికి పరమేస్వరునికి ఆ మహారాజు దంపతుల పై కరుణ కలిగినది ... పరమశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంత:పురము బయట ద్వారము వద్ద నిలబడి " భవతీ భిక్షాందేహి " అనేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు . జయపాలుి భార్య పెం లో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చేలోపలే ఆ సన్యాసి వెళ్లిపోయాడు . ఇలా మూడు రోజులు జరిగింది . జరిగినదంతా భర్తకు వివరించింది . రేపు ఆ సన్యాసి వచ్చేముందే నీవు సిద్ధం గా ఉండమని భర్ర్యతో చెప్పాడా రాజు .

మరుసటిరోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భ్క్ష వేయబోవడం జరిగింది . ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక ... సంతానము లేని నీచేతిభిక్ష నేను స్వీకరించనని పలికేసరికి ... అయితే మహాత్మా ! సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశైంచండి " అని వేడుకోగా .. ఆ సన్యాసి రూపము లో ఉన్న ఈశ్వరుడు " అమ్మా నేను చెప్పబోయేది నీ భర్త కు తెలియజేయి . నీల వస్త్రాలను ధరించి , నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి , ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను . అక్కడ అరణ్యం లో అతని నీలాశ్వం ఎక్కడ అలసట తో క్రిందపడుతుందో అక్కడ దిగి త్రవ్వమను . ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణదేవాలయం బయట పడుతుంది . ఆ స్వర్ణదేవాలయం లో ఉండె అమ్మవారిని శ్రద్ధా భక్తులతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది ". అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపియైన శివుడు . ఈ విషయంతా భర్తకు చెప్పి ఆవిధంగా చేయసాగేరు . స్వర్ణదేవాలయం లో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్ధించాడు . జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు . నాకు ధనము వద్దు సంతానము కావాలని అన్నాడు జయపాలుడు .. అప్పుడు అమ్మవారు " వైధవ్యము గల కన్య కావలెనా? దీర్ఘాయుష్మంతుడు , సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? కోరుకోమని అడిగింది అమ్మవారు " . అప్పుడు రాజు పిత్రుదేవతల్ను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు . అప్పుడాదేవి ఆ రాజుని ' తన పార్శమున ఉన్న గణపతినాభియందడుగు వైచి , చెంతనే ఉన్న చూతవృక్షఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను . జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీకోసేసరికి గణపతికి కోపము వచ్చింది . " ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పహారవ ఏట సర్పం బారినపడి మరణిస్తాడని " శపిస్తాడు .


ఈ విందంబుగా కొన్నాళ్ళకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది . ఆ కుర్రవాడికి వయసొచ్చింది . వివాహము జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహము చేద్దాం అని భర్త తో అన్నది . కాశీవిశ్వెశ్వరుడుని దర్శించి వచ్చాక వివాహము చేదాం అని చెప్పి తన కుమారుని అతని మేనమామ తో కాశీకి పంపించారు . త్రోవలో వారు పతిస్టానపురం చేరారు . అక్కడ వారిద్దరూ ఓ సత్రం లోకి ప్రవేశించారు . అక్కడ కొందరు కన్యలు ఆడుకొంటున్నారు . వరిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను " ముండ , రండ " అంటూ కోపం తో దుర్భాషలాడింది . అప్పుడు సుశీల " మా అమ్మగారు మంగళగౌరీ వ్రతము చేస్తుంది " కాబట్టి మాకుటుంబము లో ఎవరూ ముండలు , రండలు - ఉండరు అంది కోపం తో . జయపాలుడు కుమారుడు -శివుడు అంతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు . తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు . " మా ఇంట్లో ముండలు , రండలు ఎవరు ఉండరు . మా అమ్మ శ్రావణ మంగళ గౌరీవ్రతం చేస్తుంటుంది ." అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయము తోస్తుంది . సుశీలను శివుడి కిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు . మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ..ధ్యానము లో ఉన్న సుశీల తల్లిదండ్రుల దగ్గరగా చేరి శివుడనే బాలుడు నీకూతురు కి తగిన భర్త అని దేవుని వాక్యము గా చాటుగా అంటాడు . దాంతో సుశీల .. శివుడు ల వివాహము జరిగిఫోతుంది .

పెళ్ళయిన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు . మంగళగౌరీదేవి ముత్తైదువు రూపములో సుశీలకు కలఓ కనబడి " నీ భర్త అల్ఫాయుష్కుడు ఈ రాత్రి తో ఆతని ఆయువు చెల్లింది . ఈ దోషము నకు మార్గము చెపుతాను విను " అని ఈవిధంగా చెప్పెను . " కొద్ది సేపట్లో ఒక కృష్న సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది . వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు ... అప్పుడ పాము ఆ ఘటం లోకి పవేశించాక వస్త్రము తో ఆకుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు ". దాంతో నీ భర్తకా గండము తప్పిపోతుంది " అని అంతర్ధానమయ్యెను . శివుడు తన మేనమామతో కాశీ యాత్ర పూర్తిచేసుకొని తిరుగు ప్రయాణములొ భార్య సుశీలను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు . విషయము తెలుసుకొందామని శివుడు .. సుశీలను తన ఆయువు ఎలా? పెరిగినదని అడుగగ " అంతా శ్రావణ మంగళ గౌరీ్వ్రతం ప్రభావమని చెప్పినది . ఈ విదముగా శ్రికృష్నుడు ఈ కథను ద్రౌపది కి చెప్పెను .

పూజావిధానం :
ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుములతో అలంకరించి, దాని పైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశంప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి, కలశ పూజగావించాలి. ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక, మంగళ గౌరి లేక ఫణి గౌరి దేవి అష్టోత్తరం చదివి, అమ్మవారి ముందు 5 ముడులు, 5 పొరలు కలిగిన, 5 తోరాలు, 5 పిండి దీపారాధనలు (బియ్యం పిండి, బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు) పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి, అమ్మవారి దగ్గర పూజ లో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా....ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి (పూజ చేసినవారు), మిగిలిన 3 ముత్తయిదువలకు తాంబూలంతో పాటు ఇవ్వాలి. వ్రతం చేసుకున్న మరు నాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి యధాస్థానం ప్రవేశయామి, పూజార్ధం పునరాగమ నాయచః అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అంటే అమ్మా నీ స్వస్థానానికి వెళ్లి, మళ్లీ పూజకి మమ్మల్ని అను గ్రహించు అని అర్ధం. అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణం అవుతుంది. పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం, సత్సంతానం కోసం, అన్యోన్యదాంపత్యం కోసం 'మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు .
Related Posts Plugin for WordPress, Blogger...